మట్టి లోని జీవులు :
• నేలలో ఉన్న వివిధ సూక్ష్మ జీవులు ముడి సేంద్రీయ పదార్థాన్ని కుళ్ళిపోవునట్లు చేసి క్రమంగా మొక్కలకు పోషకాలను విడుదల చేస్తాయి .
• నేలలోని సహజీవన సూక్ష్మ క్రిములు (రైజోబియం) లేదా సహజీవనము చేయలేని సూక్ష్మజీవుల ( అజోస్పిరిల్లం ) వాతావరణ నత్రజనిని నేలలోనికి స్థిరికరించడం ద్వారా మొక్కలకు అందుబాటులో ఉంచుతాయి.