చిత్త్తడి నేలలు ఎక్కవగా తీర ప్రాంతలైన కేరళ , ఒరిస్సా , పచ్చిమ బెంగాల్ లోని సుందర్బన్ ప్రాంతాలలో ఉంటాయి

తేమ శాతం అధికంగా ఉండటం వలన సేంద్రియ పదార్థాలు తొందరగా కుళ్ళి పోవు .

ముదురు వర్ణం గల ఈ నేలలు ఎక్కవ అమ్లత్వం కలవి